పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్, అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



